User Avatar Crime, News
Flash :
వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా... ముగ్గురు మృతి... ఏడుగురికి తీవ్రగాయాలు... మహాశివరాత్రి కి చిన్నారులు తయారు చేస్తున్న మట్టి శివ లింగాలు... ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి ...  ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు... వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా... ముగ్గురు మృతి... ఏడుగురికి తీవ్రగాయాలు... 50వ వార్డులో పెన్షన్లు పంపిణీ ... కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం... వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నాలుగు రోజులగా చుక్క నీరు రాని మంచినీటి ట్యాంకులు.. వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా... ముగ్గురు మృతి... ఏడుగురికి తీవ్రగాయాలు... మహాశివరాత్రి కి చిన్నారులు తయారు చేస్తున్న మట్టి శివ లింగాలు... ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి ...  ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు... వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా... ముగ్గురు మృతి... ఏడుగురికి తీవ్రగాయాలు... 50వ వార్డులో పెన్షన్లు పంపిణీ ... కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం... వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నాలుగు రోజులగా చుక్క నీరు రాని మంచినీటి ట్యాంకులు..

వడిశలేరు ఎడిబి రోడ్ పై ట్రాక్ ఆటో బోల్తా… ముగ్గురు మృతి… ఏడుగురికి తీవ్రగాయాలు…

రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురుకి తీవ్రగాలైనాయి. వీరంతా రోజు వారీ పనులు చేసుకునే కూలీలు. సామర్లకోటకు చెందిన రోజు వారీ కూలీలు పది మంది ట్రాక్ ఆటోలో గుంటూరు సమీపంలో కొల్లూరు గ్రామంలో పనుల చేసుకుని ఇంటికి వెళుతున్నారు. మార్గమధ్యం ఎడిబి రోడ్ ముకుందవరం వెళ్ళే రోడ్ సమీపంలో ఆటో టైర్ పేలుడు వలన అదుపు...

Read More

ప్రయాణీకులను మాటల్లో పెట్టి దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు అరెస్టు…

మనతో ప్రయాణం చేస్తూ మాటల్లో పెట్టి దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను రాజానగరం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుండి రూ.4 లక్షల 85 వేలు విలువైన వెండి బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ డిఎస్పీ సిహెచ్ జీవన, సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ నిందితులతో వివరాలు తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీన కొంతమూరు చెందిన పసల...

Read More

జిల్లాలో 1.33 లక్షల రైతుల ఖాతాలో రూ.88.64 కోట్ల  అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్….కలెక్టర్ కీర్తి చేకూరి 

జిల్లాలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం 1,33,156 మంది రైతుల ఖాతాలో రూ.88.64 కోట్ల తొలి విడతగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. రాజానగరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం హాల్లో అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. దీనిలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాదికి రూ.6 వేలు రాష్ట్ర ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14...

Read More

ఐ.ఎ.ఎ.వి.ఓ.విజయనగరం జిల్లా మహిళా చైర్మన్ లెంకా రాణి కుమారి కి” గౌరవ డాక్టరేట్….

విజయనగరం జిల్లాకు చెందిన లెంకా రాణి కుమారి మహిళా చట్టాలపై, బాదిత మహిళలకు న్యాయపరమైన సహకారాలు ఐ.ఎ.ఎ.వి.ఓ. సంస్థ ద్వారా అందించినందుకు యునైటెడ్ నేషనల్, ఇంటర్ నేషనల్ పీస్ యునివర్సిటీ, సంస్కృత ప్రాచీన యోగ విశ్వవిద్యాలయం శనివారం గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఆమె ఇండియన్ యాక్ట్స్ అవెర్నేస్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఆద్వర్యంలో అనేక కార్యకామాలు చేపట్టారు....

Read More

త్యాగాలు చేయండి… హక్కులు అడగవద్దు.

త్యాగాలు చేయండి హక్కులు అడగవద్దని బిజెపి ప్రభుత్వం అంటుందని ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి అన్నారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే దేశ ద్రోహం పేరుతో తప్పుడు కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. రాజానగరంలో శ్రీ రాజా కాండ్రేగుల జోగి జగన్నాథ బహుదూర్ అన్నదానం సత్రం హాల్లో పిఓడబ్యూ 9వ జిల్లా మహాసభ కార్యవర్గ సభ్యులు బి. శ్రీదేవి, కె.ప్రసన్న అధ్యక్షత మంగళవారం నిర్వహించారు....

Read More

అభివృద్ధి పేరుతో దోపిడీ… గడువు ముగిసినా ఆగని చెవుల్లో తవ్వకాలు…..

రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వం ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు అధికారులు, నాయకుల జేబుల్లోకి వెలుతుంది. రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో చెరువులు పూడికలు తీసి నీటితో నింపాలి అనేది ప్రభుత్వం లక్ష్యం. దీనిని అడ్డు పెట్టుకుని చెరువు గర్భంలో ఉన్న మట్టిని ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలకు తీసుకున్న అనుమతి గోరంత దానిని అడ్డు పెట్టుకుని కొండంత తవ్వకాలు జరిపారు. అనుమతి తీసుకున్న గడువు పూర్తి...

Read More

కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం… వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

కూటమి ప్రభుత్వం నేతలు వైకాపా కార్యకర్తల పై వేధింపులు మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. రాజానగరంలో "వెన్నుపోటు కు రెండేళ్లు ముగింపు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావుపేట కనకదుర్గ గుడి నుండి మండల కార్యాలయాలు, బస్టాండ్, గాంధీ బొమ్మ సెంటర్, వైకాపా సెంటర్ వరకు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ...

Read More

కారుతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఢీ కొని ముగ్గురు యువకులు మృతి..

కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గోకవరం మండలం కొత్తపేట శివారు జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో మంగళవారం జరిగింది. జగ్గంపేట ప్రైవేట్ ట్రావెల్స్ కారు అద్దెకు తీసుకుని స్వంత డ్రైవింగ్ తో ఏడుగురు యువకులు విజయవాడ వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కొత్తపేట సమీపంలో కారు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో మల్లిసాలకు...

Read More

ఈనెల 8వ తేదీన జరుగనున్న APEdCET-2026 ఏర్పాట్లు పూర్తి … 

ఈనెల 8వ తేదీన జరుగనున్న ఉపాధ్యాయ విద్య (బిఇడి) ప్రవేశాల పరీక్షకు APEdCET-2026 అన్ని ఏర్పాట్లు చేశామని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొండ్రు సుబ్బారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 7 కేంద్రాలలో 2609, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కేంద్రాలలో 2013 అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సైన్స్ కోర్సుల...

Read More

నాలుగు రోజులగా చుక్క నీరు రాని మంచినీటి ట్యాంకులు..

ఎండలు మాడు పగలగొట్టి గొంతు ఎండగడుతుంటే రాజానగరం మండలంలో తాగేందుకు మంచినీటి ట్యాంకులో చుక్క మంచి నీటి బొట్టు లేదు. కార్యాలయాల్లో అధికారులు చల్లటి ఎసి గదుల్లో కుర్చుని ప్రజల మంచినీటి కష్టాలను పట్టించుకోవడం లేదు. మండలంలో భూపాలపట్నం, శ్రీకష్ణపట్నం, కానవరం, వెలుగుబొంద, చక్రద్వారబంధం, రాజానగరం తదితర గ్రామాలకు రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులో గోదావరి మంచినీటి శుద్ది చేసి పైపులైన్లు ద్వారా గ్రామాల్లో ఉన్న ట్యాంకులకు తాగునీళ్ల అందిస్తున్నారు....

Read More